39.2 C
Hyderabad
March 29, 2024 14: 02 PM

Author : Satyam NEWS

28990 Posts - 23 Comments
Slider నల్గొండ

మాజీ హోం మంత్రి నాయినికి ఘన నివాళులు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర తొలి, మలి దశ ఉధ్యమకారుడు, రాష్ట్ర మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి  అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు అని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట...
Slider వరంగల్

యువకుడి ఆకలి తీర్చిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS
ఆకలికి తాళలేక పిట్టలు (పక్షులను) కాల్చుకు తింటున్న యువకుడిని చేరదీసి అన్నం పెట్టారు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్.  చల్వాయి,మచ్చపూర్ గ్రామాల మధ్య రోడ్డు ప్రక్కన ఓ యువకుడు ఆకలికి తట్టుకోలేక పిట్టలను...
Slider నల్గొండ

ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ ఓపెన్ హౌస్

Satyam NEWS
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కరోనా...
Slider ఆదిలాబాద్

కొమరం భీం స్పూర్తితో ఆదివాసీలు ఉద్యమించాలి

Satyam NEWS
ఆదివాసీ కోలావార్ మన్నెవార్ సేవా సంఘం అద్వర్యం లో బెజ్జుర్ మండల కేంద్రంలో  ఘనంగా కొమరం భీం 119 వ జయంతి  జరిపారు. ఈ సందర్బంగా  ఆదివాసీ కోలావార్ మన్నెవార్ సేవా సంఘం మండల...
Slider కర్నూలు

కరోనాతో మృతి చెందిన కార్మిక నాయకుల సంతాప సభ

Satyam NEWS
ఇటీవల కరోనాతో మరణించిన ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముక్తార్ పాష, ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ చాంద్ భాష సంతాప సభ ఈ నెల 28న...
Slider ముఖ్యంశాలు

కళకళలాడిన అమరావతి నిస్తేజంగా ఉండడం బాధ కలిగిస్తోంది

Satyam NEWS
అమరావతి అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. విభజన నష్టాన్ని అధిగమించి 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగావకాశాల కార్యస్థానంగా ప్రజారాజధాని అమరావతి శంకుస్థాపన జరిగి నేటికి...
Slider మహబూబ్ నగర్

కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి మృతి తీరనిలోటు

Satyam NEWS
1969లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొని మలిదశ పోరాటంలో సీఎం కేసీఆర్ కి అత్యంత ఆత్మీయుడుగా వ్యవహరించిన మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వారి మరణం...
Slider నల్గొండ

చిరు వ్యాపారులకు అండగా ఉంటా

Satyam NEWS
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రంలో నూతన DTDC కొరియర్, ఫోటో స్టూడియో  ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ చిరు...
Slider సంపాదకీయం

హైదరాబాద్ మునగడానికి కారణాలు తెలియవా?

Satyam NEWS
హైదరాబాద్ పక్కన సముద్రం లేదు. నది ఉందా అంటే అదీ లేదు. అయితే వరదలు వచ్చాయి. వారం రోజులు దాటినా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇళ్ల నుంచి నీళ్లు పోయిన చోట కడగలేనంత బురద...
Slider ముఖ్యంశాలు

దీక్షిత్‌ ను గొంతు నులిమి చంపేశారు

Satyam NEWS
మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్‌, హత్యకేసును పోలీసులు ఛేదించారు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా...