విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శానంపూడి సైదిరెడ్డి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మెళ్ళచెర్వు మండల కేంద్రంలో శ్రీ మైసమ్మ అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు...