ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మరణించారు. బీజాపూర్ జిల్లాలో 18 మంది నక్సల్స్ మరణించగా, రాష్ట్ర పోలీసుల BSF మరియు DRG సిబ్బంది సంయుక్త బృందం కాంకేర్...
మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్-యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా...
బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఇప్పుడు పెద్ద నటుల తలకు చుట్టుకున్నది. మొత్తం 25 మంది సినిమా, టివి, బిగ్ బాస్ నటుల పై పోలీసులు కేసు నమోదు చేశారు....
ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గద్వాల కు చెందిన బాణాల విజయసారథి దంపతులు 5 గ్రాముల బంగారు హారం బహూకరించారు. గురువారం శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకుంది. పరిపాలనతో పాటు వివిధ శాఖల్లో టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలను అమలు చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆరోగ్య సంరక్షణ, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో...
చెరువుల అభవృద్ధికి ఆటంకాలు లేకుండా చేస్తాం సీఎస్ ఆర్ నిధులతో సంస్థలు ముందుకు రావాలని హైడ్రా కోరింది. ఔటర్ రింగు రోడ్డు పరిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తాం.. సిఎస్ ఆర్ నిధులతో...
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఈ సారి బడ్జెట్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే సి ఆర్ హయాంలో అమలులో...
ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఢిల్లీని మించి ఉంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐతే ఈ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి...
ఒక మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రేమికుడు పొడిచి చంపడమే కాకుండా, అతని మృతదేహాన్ని ముక్కలు చేసి సిమెంట్ నిండిన డ్రమ్ లో వేసి మూసివేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర...
వనపర్తి బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికల నిర్వహణకు అడ్ హాక్ కమిటీని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యదర్శి వి. నాగలక్ష్మి ఏర్పాటు చేశారు. వనపర్తికి చెందిన సీనియర్ న్యాయవాది కె. మోహన్ గౌడ్, మరో...