40.2 C
Hyderabad
April 24, 2024 16: 12 PM

Author : Satyam NEWS

29090 Posts - 23 Comments
Slider ముఖ్యంశాలు

ఎన్ పీ ఆర్ పై అవగాహన లేని నిర్ణయాలు

Satyam NEWS
జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నవీకరణ ప్రక్రియ చేపట్టలేమంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు చేస్తున్న ప్రకటనలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరాలు వ్యక్తం...
Slider ప్రత్యేకం

పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకిన మాజీ సర్పంచి

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లా మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మీ కుమారుడు అవినాష్‌ ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అవినాష్‌ ఎస్‌.ఎం.పురం సర్పంచ్‌ పని చేసేవాడు. అతను కొనుగోలు...
Slider విశాఖపట్నం

సింహాచలం భూములు కాజేసేందుకు చైర్మన్ మార్పు

Satyam NEWS
సింహాచలం భూములు కాజేసేందుకు సింహచలం దేవస్థానం చైర్మన్ ను మారుస్తూ రాత్రికి రాత్రి ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందని బి జె పి ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ అన్నారు. చైర్మన్ గా...
Slider తెలంగాణ

కోటి ఎకరాలకు సాగునీరు అందించడంలో ప్రగతి

Satyam NEWS
కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సుందరరాజన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు....
Slider ఆంధ్రప్రదేశ్

జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణ 13కు వాయిదా

Satyam NEWS
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణను సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన ఆబ్సెంట్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు...
Slider ఆంధ్రప్రదేశ్

ఎనదర్ స్టెప్: రాష్ట్ర ఎన్నికల సంఘం గవర్నర్ తో భేటీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్. రమేష్ కుమార్ ఈ రోజు ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ను...
Slider విశాఖపట్నం

8న “మా” సంస్కృతి కళాపరిషత్తు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Satyam NEWS
మెట్ట జానకి రామయ్య ట్రస్ట్, మా సంస్కృతి కళాపరిషత్తు ప్రారంభించి 12 వసంతాలులోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఎంవిపి కాలనీ    ఏ....
Slider హైదరాబాద్

ప్రొటెస్టు డే: రేవంత్ అరెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

Satyam NEWS
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి...
Slider జాతీయం

వెల్ కం టు జస్టిస్ మురళీధర్: ఢిల్లీకి నష్టం పంజాబ్ కు లాభం

Satyam NEWS
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన వివాదాస్పద తీర్పు అనంతరం అకస్మాత్తుగా బదిలీ అయిన జస్టిస్ ఎస్ మురళీధర్ కు పంజాబ్, హర్యానా హైకోర్టు ఘన స్వాగతం పలికింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బిజెపి నాయకులు కొందరు...
Slider సంపాదకీయం

బివేర్ ఆఫ్ బాట్: హైదరాబాద్ నడి బొడ్డున గబ్బిలాల దిబ్బ

Satyam NEWS
కరోనా వైరస్ తెలంగాణలో ఏ ఒక్కరికి సోకలేదు. ఇటలీ నుంచి వచ్చిన మహిళ విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తే ఇక కరోనా వైరస్ గురించి స్థానికంగా ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం ఉండదు. అయితే...