రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయల పింఛన్ తో బతికే ఒక వృద్ధుడిని కూడా రెవెన్యూ సిబ్బంది లంచాల కోసం పీడిస్తున్నారు. విసిగి పోయిన ఆ వృద్ధుడు నేడు సిద్దిపేట జిల్లా సిద్దిపేట...
గుంటూరు జిల్లా నరసరావుపేట మార్కెట్ యార్డ్ లో నేడు శనగల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ -క్రాప్ విధానం లో...
రాయలసీమ విద్యార్థి సంఘం(RSU) 5 వ మహాసభల కరపత్రాన్ని రాయలసీమ పోరాట సమితి కార్యాలయంలో కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి...
జె టాక్స్ అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సమంజసం కాదని వుడా మాజీ చైర్మన్ రెహమాన్ అన్నారు. ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా 10 మందు సీసాలను ప్రెస్ మీట్లో...
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ప్రియుడి ఎదురుగానే ప్రియురాలిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మండపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మంగళవారం ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం అనంతరం కళాశాలలో చదువుతున్న...
ఐ.టి రంగం నుంచి సినిమా దర్శకత్వంలోకి వచ్చినవాళ్లంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఆ జాబితాలో ‘అనిల్ పంగులూరి’ అనే మరో పేరు చేరుతోంది. ఓ ప్రఖ్యాత బహుళ జాతీయ సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉన్న అనిల్...
పాత్రికేయ కురువృద్ధుడు పొత్తూరి వెంకటేశ్వరరావు హైదరాబాదులో మృతిచెందారు. 1934 ఫిబ్రవరి 8న ఆయన గుంటూరు జిల్లా పుత్తూరులో జన్మించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన ఆయన ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ...
సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్పై హైదరాబాద్లోని ఒక పబ్లో దాడి జరిగింది. రాహుల్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఒక పబ్కు బుధవారం రాత్రి వచ్చారు. రాహుల్ వెంట వచ్చిన...
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ‘కరోనా వైరస్ ‘ భయం పట్టుకుంది. సమాజం అత్యంత కీలకంగా పరిగణించే చట్ట సభలో…. ప్రాధాన్యత ఉన్న ఎమ్మెల్యేలను ఈ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నదో ఆలోచనకు ఏది వస్తే అది చేసేస్తున్నదో అర్ధం కావడం లేదు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఉగాది నాటికి సుమారు...