39.2 C
Hyderabad
April 25, 2024 16: 43 PM

Author : Satyam NEWS

29090 Posts - 23 Comments
Slider జాతీయం

కేరళ సింగర్ జగ్గీ జాన్ అనుమానాస్పద మృతి

Satyam NEWS
ప్రముఖ గాయకురాలు, ప్రెజంటర్ జగ్గీ జాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పలువురిని ఆశ్చర్య పరచింది. జగ్గీ జాన్ పాటలంటే కేరళలో చెవికోసుకుంటారు. పాప్, రాప్ మ్యూజిక్ తో శ్రోతల్ని పిచ్చెక్కించే జాకీ జాన్ ఆకస్మికంగా...
Slider గుంటూరు

క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయం

Satyam NEWS
క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయమని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరవింద...
Slider మహబూబ్ నగర్

బాధిత కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ పంపిణీ

Satyam NEWS
అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరి చికిత్స చేయించుకోవడానికి ఆర్ధిక స్తోమత లేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను కొల్లాపూర్ ఎం ఎల్ ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు పంపిణీ చేశారు....
Slider గుంటూరు

నరసరావుపేట నియోజకవర్గంలో టిడిపి ఎన్నికలు పూర్తి

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా నరసరావుపేట పట్టణం 04 వ వార్డు ఎన్నికలు ముగిశాయి. పార్టీ నియమ నిబంధనలు కు లోబడి వార్డ్ అధ్యక్షులు, వార్డ్ కమిటీ కార్యవర్గం, వార్డ్ తెలుగు రైతు,...
Slider మహబూబ్ నగర్

గ్రీన్ ల్యాండ్ స్కూల్ విద్యార్థులకు గణిత ప్రతిభ బహుమతులు

Satyam NEWS
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఈనెల 21న నిర్వహించిన గణిత ప్రతిభ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కొల్లాపూర్ అగ్రికల్చర్ అధికారి నాగరాజు బహుమతులను అందజేశారు. గత శనివారం భారతదేశ గణిత శాస్త్ర వ్యవస్థాపకులు శ్రీ...
Slider తెలంగాణ

సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు

Satyam NEWS
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకునిగా పని చేసిన ఏఐసీసీ కార్యదర్శి...
Slider ఆంధ్రప్రదేశ్

గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Satyam NEWS
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో 4 రోజుల పర్యటన కోసం న్యూ ఢిల్లీ నుండి సోమవారం ప్రత్యేక విమానంలో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గన్నవరం చేరుకున్నారు. గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ ఉప...
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్

Satyam NEWS
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త బార్లకు లాటరీ పద్ధతిని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు...
Slider ఆంధ్రప్రదేశ్

కానరాడే కరకట్ట కమల్ హాసన్?

Satyam NEWS
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన అనంతరం నుంచి తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని నిడమర్రు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల...
Slider ఖమ్మం

ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్టు

Satyam NEWS
ఇద్దరు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్ పి రాజేష్ చంద్ర తెలిపారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం లో crpf 141 బెటాలియన్, పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు  నిర్వహిస్తుండగా వీరిద్దరూ...