26.2 C
Hyderabad
February 13, 2025 22: 19 PM

Author : Satyam NEWS

31058 Posts - 23 Comments
Slider జాతీయం

విజయవంతంగా డి ఆర్ డి వో రూపొందించిన క్షిపణి ప్రయోగం

Satyam NEWS
డిఫెన్స్ రిసెర్చి డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డి ఆర్ డి వో) రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (క్యూ ఆర్ ఎస్ ఏ ఎం) ను నేడు విజయవంతంగా ప్రయోగించారు....
Slider ఆంధ్రప్రదేశ్ జాతీయం

శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు స్వాగతం

Satyam NEWS
జమ్మూ నుంచి అండమాన్ ఎక్సప్రెస్ లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్,...
Slider జాతీయం ప్రత్యేకం ముఖ్యంశాలు

భూమి ఎలా ఉందో చూపించిన చంద్రయాన్

Satyam NEWS
రెండు వారాల కిందట ప్రయోగించిన చంద్రయాన్ 2 తీసిన తొలి ఫోటోను ఇస్రో ఇవాళ తమ ట్విట్టర్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. రెండు రోజుల క్రితం నాలుగో విడత కక్ష దూరాన్ని ఇస్రో...
Slider ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు

Satyam NEWS
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక  గ్రామాలలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడుతుందని నర్సాపురం పార్లమెంట్  సభ్యులు రఘురామకృష్టం రాజు  హామీ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:కిషన్ రెడ్డి

Satyam NEWS
జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై  ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమ్మూ నుంచి విద్యార్థులు, పర్యాటకులు సురక్షితంగా స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ,స్థానిక...
Slider ఆంధ్రప్రదేశ్

బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల ప్రజలు

Satyam NEWS
గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శబరి, ఇంద్రావతి జలాశయాల నుంచి భారీగా నీరు విడుదల చేస్తుండటంతో ప్రవాహం అంతకంతకూ జోరందుకుంటోంది. తూర్పు మన్యంలోని దేవీపట్నం...
Slider జాతీయం ముఖ్యంశాలు

తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలు తీసుకెళ్లండి

Satyam NEWS
నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోనికి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు పాక్ సైనికులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. మరణించిన పాక్ సైనికుల పట్ల భారతసైన్యం మానవతా దృక్పథాన్ని చూపించింది. తెల్ల...
Slider సంపాదకీయం

చెత్త పలుకు:నిజం అంగీకరించినందుకు థ్యాంక్స్

Satyam NEWS
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సకాలంలో పనులను చేపట్టలేకపోయిందని దాంతో సబ్ కాంట్రాక్లర్లను రంగంలో దించి పనులను అప్పగించారని ఈ క్రమంలో ఆశ్రితపక్షపాతం చోటు చేసుకుని ఉంటే ఉండవచ్చునని చెత్తపలుకు...
Slider సినిమా

RDX లవ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వెంకటేష్

Satyam NEWS
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `RDX లవ్`. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. ఈ సినిమా ఫస్ట్...
Slider ఆంధ్రప్రదేశ్

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జెరూసలేంలో పర్యటనలో ఉన్న సీఎం ఉభయోగదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా...