24.7 C
Hyderabad
March 26, 2025 10: 15 AM

Author : Satyam NEWS

31331 Posts - 23 Comments
Slider జాతీయం ముఖ్యంశాలు

బీజీపీ ఎమ్మెల్యేకు ఉన్నావ్ ఉచ్చు

Satyam NEWS
ఉన్నావ్ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఎమ్మెల్యే నే ప్రధాన నిందితుడని సీబీఐ అధికారులు చెబుతున్నారు.  ఢిల్లీ కోర్టుకి గురువారం సీబీఐ అధికారులు ఈ కేసుకు...
Slider జాతీయం ముఖ్యంశాలు

దేశంలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం

Satyam NEWS
కాశ్మీర్ అంశంపై భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లోని పలు పట్టణాలలో దాడులకు తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం అందడంతో దేశ వ్యాప్తంగా కేంద్రం హై ఎలర్ట్ ప్రకటించింది....
Slider సంపాదకీయం

ఎంతో వేగంగా కదిలిన నరేంద్రమోడీ

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ విషయంలో వేగంగా పావులు కదిపి ఉండకపోతే భారత్ మరిన్ని కష్టాల్లో పడి ఉండేది. అనూహ్యంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ తో సయోధ్య కు...
Slider ఆంధ్రప్రదేశ్

నిర్మలాసీతారామన్ తో సీఎం జగన్ భేటీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తినలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలనే అజెండాతో కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి...
Slider జాతీయం

కన్నీళ్లు పెట్టుకొన్న ప్రధాని మోడీ

Satyam NEWS
మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు నివాళులర్పించారు.  సుష్మాస్వరాజ్ పార్థీవదేహం వద్ద ప్రధాని మోడీ నరేంద్ర మోడీ కన్నీళ్లు పెట్టుకొన్నారు. సుష్మాస్వరాజ్ ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి మోడీ...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం

Satyam NEWS
జమ్ముకశ్మీర్ విభజన బిల్లు కు భారత్ పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రత కమిటీ సమావేశం అయ్యింది....
Slider తెలంగాణ

ప్రతీ సోమవారం చేనేత ధరించండి: కేటీఆర్

Satyam NEWS
ప్రజా ప్రతినిధులంతా  ప్రతీ సోమవారం చేనేత దుస్తులు వేసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన నేడు సిరిసిల్లలో పర్యటించారు. చేనేత దుస్తులు ధరించడంలో జిల్లా కలెక్టర్...
Slider ముఖ్యంశాలు

నటుడు శివాజీపై లుకౌట్ నోటీసులు తొలగింపు

Satyam NEWS
సినీనటుడు శివాజీకి హైకోర్టులో ఊరట లభించింది. అతనిపై జారీ అయిన లుకౌట్ నోటీసులు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివాజీ మూడు వారాల పాటు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు...
Slider ఆంధ్రప్రదేశ్

ప్రమాద అంచుల్లో పోలవరం

Satyam NEWS
రోజు రోజుకు పెరుగుతున్న గోదావరి వరద పోలవరం మండలాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక గిరిజన గ్రామాలను ముంచెత్తింది. గత 10 రోజులుగా అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గోదావరి వరద  ఉదృతంగా ప్రవహించడంతో ...
Slider ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో అనూహ్యంగా రెట్టింపైన వరద

Satyam NEWS
కృష్ణమ్మకు అనూహ్యంగా వరద నీరు పెరిగింది. దాంతో నాగార్జున సాగర్ కు వరద రెట్టింపైంది. 80 వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు చేరుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్...