37.2 C
Hyderabad
March 29, 2024 18: 47 PM

Author : Satyam NEWS

28991 Posts - 23 Comments
Slider పశ్చిమగోదావరి

సారా మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలి: ప్రజా సంఘాల డిమాండ్

Satyam NEWS
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం లో జరిగిన సారా మరణాలపై న్యాయమూర్తి చేత సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కారం రాఘవ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సారా...
Slider జాతీయం

ఉమ్మడి ఏపి మాజీ గవర్నర్ కుముద్‌బెన్‌ జోషీ అస్తమయం

Satyam NEWS
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు కుముద్‌బెన్‌ మణిశంకర్‌ జోషీ (88) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. తన స్వస్థలమైన గుజరాత్‌లోని నవ్సారీ...
Slider విజయనగరం

చీపురుపల్లి అభివృద్ధి పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బాధ్యత లేదా…?

Satyam NEWS
కొత్త జిల్లాలు ఆవిర్బావం అవుతున్న వేళ‌…అత్య‌ధిక జ‌న‌భా క‌లిగిన చీపురుప‌ల్లిని ప్ర‌త్యేక రెవిన్యూ డివిజ‌న్ గా  ఎందుకు  ఏర్పాటు చేయ‌డం లేదంటూ ఏపీలోని విజ‌య‌న‌గ‌రం  జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున...
Slider నల్గొండ

ముఖ్యమంత్రి కెసిఆర్ కి పాలాభిషేకం చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

Satyam NEWS
గత కొంత కాలంగా సమ్మె చేయడం వల్ల విధులకు దూరంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధులలో తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పడంపై...
Slider ప్రత్యేకం

విశాఖ,ఏలూరు రేంజ్ ప‌రిధిల‌లో ఆరుగురు సీఐల‌కు బ‌దిలీలు…!

Satyam NEWS
విశాఖ,ఏలూరు రేంజ్ ప‌రిదిలో ప‌ని చేస్తున్న లాంగ్ స్టాండింగ్ లో  ఉన్న ఇన్ స్పెక్ట‌ర్ల‌కు స్థానం చ‌ల‌నం  క‌లిగింది.ఈ మేర‌కు  అమ‌ర‌వాతి నుంచీ  డీఐజీ రాజుకుమారీ పోస్టింగ్ ఆర్డ‌ర్స్ ను  ఇటు విశాఖ రేంజ్...
Slider ముఖ్యంశాలు

సామాన్యులకు దడ పుట్టిస్తున్న వంట నూనెలు

Satyam NEWS
నిత్యవసర సరుకుల ధరలు  సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ చేయటంలో విఫలమయ్యాయని ప్రజలు వాపోతున్నారు. నిన్న మొన్నటి వరకు 135 రూపాయలు ఉన్న కిలో వంట...
Slider నల్గొండ

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Satyam NEWS
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో వివిధ కార్మిక సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు సమావేశమయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 28,29 తేదీలలో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని...
Slider విజయనగరం

ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోనేందుకు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగివుండాలి

Satyam NEWS
ప్రకృతి వైపరీత్యాలు రెండు ర‌కాలని వాటిని ఎదుర్కోనేందుకు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగివుండాలని జిల్లా రెవిన్యూ అధికారి గ‌ణ‌ప‌తిరావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కోనేందుకు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగివుండాలని ఏపీలోని...
Slider ముఖ్యంశాలు

ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే బైక్‌పై ఐదుగురు.. ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి

Satyam NEWS
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెర్లాం మండలంలోని టెక్కలి-వలస నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ముగ్గురు చిన్నారులు అక్కడిక్కడే తుదిశ్వాస...
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు జూపల్లి కావాలి

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో బీరం హర్షవర్ధన్ రెడ్డికి ఓట్లు వేసి వేయించి గెలిపించామని, అయితే ఇప్పుడు ఇందుకోసమా గెలిపించింది అని ప్రశ్నించుకొని  ప్రజలు మంగళవారం మాజీ...