సారా మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలి: ప్రజా సంఘాల డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం లో జరిగిన సారా మరణాలపై న్యాయమూర్తి చేత సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కారం రాఘవ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సారా...