కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం బిసి కుల జనగణన చేయకుండా మొండివైఖరి అవలంబిస్తుందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల లోని బిసి కాలనీలోని వడియరాజుల...
కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు కుటుంబ సభ్యులతో కలిసి నేడు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. వన దేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ లను ఆయన ఆదివారం నాడు...
కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా గాంధీకి నివాళులు అర్పించారు… తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ సందర్భంగా...
విజయనగరం లో బాలాజీ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బేవర భరత్ ఆధ్వర్యంలో సీఎం జగన్ నిరుద్యోగుల ద్రోహి అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ విజయనగరం...
మసీదు కాంప్లెక్స్ అద్దెలు పెంచాలని, గడువు ముగిసిన దుకాణాల సముదాయానికి బహిరంగ వేలం వేయాలని డిమాండ్ చేస్తున్న ముస్లింలు నేడు మహ్మాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం లోని వెల్లటూరు వేణుగోపాల స్వామి ఆలయం లో కలశం చోరీకి గురైంది. గుడి శిఖరం పై ఉన్న పంచ లోహాలతో తయారు చేసిన కలశాన్ని దుండగులు చోరీ చేశారు....
విశాఖపట్నం జిల్లా భీమిలీ మండలం అవనం గ్రామం సమీపంలోని హైగ్రీవ్ రిసార్ట్స్ లో గుట్టు చప్పుడు కాకుండా ‘‘గుడివాడ కాసినో’’ నడుస్తున్నది. రహస్యం గా నడుస్తున్న ఈ భారీ పేకాట శిబిరంపై సెబ్ అధికారులు...
జమ్మూ కాశ్మీర్లో గత రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. కశ్మీర్ లోయలోని పుల్వామా, బుద్గామ్ జిల్లాల్లో శనివారం రాత్రి...
దేశంలోని 75 శాతం మంది పెద్దలకు కరోనా వాక్సినేషన్ పూర్తి అయింది. ఈ ఘన సాధించిన దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 75 శాతం వయోజనులకు టీకాలు వేయాలనే...
“తై అమావాస్య” సందర్భంగా శ్రీకాళహస్తి లోని శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం లో విశేష అభిషేకం నిర్వహిస్తారు. ప్రధాన ఆలయం నుండి శ్రీ స్వామి అమ్మవార్లను భరద్వాజ తీర్థము (లోబావి) లోని శివాలయానికి తీసుకువెళ్లి...