విజయనగరం జిల్లా స్థాయి అధికారులను పట్టి పీడిస్తున్న మహమ్మారి
కరోనా..ఏడాది క్రితం భయకంపితులను చేసిన ఈ కరోనా…గతేడాదంతా భయాందోళనలతో అందరూ కోలుకున్నారు. తాజాగా ఏడాది ప్రారంభం నుంచీ థర్డ్ వేవ్ అంటూ వస్తున్న పుకార్లు,వదంతులతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అందుకు ఉదాహరణే జిల్లా స్థాయి...