39.2 C
Hyderabad
April 18, 2024 18: 31 PM

Author : Satyam NEWS

29074 Posts - 23 Comments
Slider విజయనగరం

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

Satyam NEWS
క‌రోనా..ఏడాది క్రితం భ‌యకంపితుల‌ను చేసిన ఈ క‌రోనా…గ‌తేడాదంతా భ‌యాందోళ‌న‌ల‌తో అందరూ కోలుకున్నారు. తాజాగా ఏడాది ప్రారంభం నుంచీ థ‌ర్డ్ వేవ్ అంటూ వ‌స్తున్న పుకార్లు,వదంతుల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చెందుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణే జిల్లా స్థాయి...
Slider ఆధ్యాత్మికం

విజ‌య‌న‌గ‌రంలో స‌ద్గురు త్యాగ‌రాజ ఆరాధనోత్స‌వం

Satyam NEWS
ఎఫ్.ఎఫ్.ఏ ఆధ్వ‌ర్యంలో శంక‌ర‌మ‌ఠంలో అల‌రించిన పంచ‌ర‌త్నకీర్త‌న‌లు ఎంద‌రో మ‌హానుభావులు…జ‌గ‌దా ఆనంద తార‌క‌,దుడుకూ గ‌ల‌…వంటి పంచ‌ర‌త్న కీర్త‌న‌లు….మ‌రోసారి క‌ళ‌ల‌కు కాణాచైన విజ‌య‌న‌గ‌ర వాసుల‌ను అల‌రించాయి.త్యాగరాజ ఆరాధ‌నా ఉత్స‌వాల‌లో భాగంగా నగ‌రంలోని శంక‌ర‌మ‌ఠంలో  ఫ్రెండ్స్ ఫైన్ ఆర్డ్స్...
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి?

Satyam NEWS
తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చునంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. అయితే తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విద్యాబోధన...
Slider ప్రత్యేకం

సజ్జల కమిటీతో చర్చలకు వెళ్లని ఉద్యోగ సంఘాలు

Satyam NEWS
పీఆర్సీ ప్రతిష్టంభనపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లలేదు. దాంతో రేపు కూడా చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు కమిటీ సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ...
Slider విజయనగరం

వీఎంసీ ఎదుట ఏపీ మున్సిప‌ల్ కార్మికు ల ధ‌ర్నా

Satyam NEWS
స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాల్సిందేన‌ని. .ఏపీ మున్సిప‌ల్ వ‌ర్కర్స్ యూనియ‌న్, అనుబంధ విభాగం  ఏఐటీయూసీ  .విజ‌య‌న‌గ‌రంలో డిమాండ్ చేసింది.. ఈ  మేర‌కు జిల్లా కేంద్ర‌మైన విజ‌య‌గ‌నం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎదుట ఏఐటీయూసీ అనుబంధ ...
Slider ముఖ్యంశాలు

ఏపీలో రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తాం

Satyam NEWS
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీపై ఉద్యోగులు చేస్తోన్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత ప్ర‌క‌టించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్ప‌టికీ ఉద్యోగుల సమస్యలు తీరలేదని మండిప‌డ్డారు. త‌మ ఆర్టీసీ ఉద్యోగులు కూడా...
Slider వరంగల్

త్వరలోనే జనగామ జిల్లా టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్స‌వం

Satyam NEWS
ప్ర‌తి జిల్లాకు పార్టీ కార్యాల‌యంలో భాగంగా జనగామ టిఆర్ఎస్‌ పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. అలాగే...
Slider గుంటూరు

అమ్మా…నాన్న.. అక్కచెల్లెళ్లు… అందరూ ఉన్నారు.. కానీ…

Satyam NEWS
పెద్ద కుటుంబం…. అయినా ఆమె అనాథ. గత 28 ఏళ్లుగా తల్లిదండ్రులు తోడబుట్టిన వారి కోసం అన్వేషిస్తూనే ఉన్నది…. అయినా ఫలితం లేదు. సినిమా స్టోరీలాగా ఉన్న దుర్గ వ్యధాత్మక కథ ఇది. ఆరేళ్ల...
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో భారీ ఎత్తున ఇసుక ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అటవీశాఖ అధికారులకు సమాచారంతో అక్కడికి చేరుకొని చాకచక్యంగా వాటిని పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇలా...
Slider గుంటూరు

ఘనంగా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

Satyam NEWS
గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మానవ వనరుల అభివృద్ధి విభాగం...