ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీలో తొలిసారిగా ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా అమలు కానుంది. పాఠశాల విద్యాశాఖలో మొత్తం 13,086 పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా వాటిలో 10 వేల వరకు ఉపాధ్యాయ...
2020 లో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు సాయం అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అగ్రహం...
ఈ నెల రెండో శనివారం (9వ తేదీ) పాఠశాలలకు సెలవు లేదని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పష్టం చేశారు. రోజు లాగే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ కొనసాగించాలని...
ఏప్రిల్ 12న హైదరాబాద్లో జరిగే యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర నాయకులు వీరభద్రం పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో ఎమ్మార్పీఎస్ నాయకులు , మహాజన సోషలిస్టు పార్టీ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి...
పోలీసు ఉద్యోగాల శిక్షణ కోసం స్ధానిక పోలీస్ స్టేషన్లలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 17న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. శ్రీరామనవమి పండుగ వున్న...
ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్చి 19న జారీ చేసిన జీవో 402పై హైకోర్టు స్టే విధించింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో సర్వీస్ లెక్కింపు నిబంధనలకు సంబంధించిన ఈ జీవో ద్వారా...
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్స్ స్పెక్టర్ల ను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేసారు. ఉస్మాన్ షరీప్ విఆర్ నుండి ఆర్బన్ ...
కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్సి తాతా మధు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్నీ సెట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు తాజాగా ఎడ్ సెట్ కు కూడా విడుదల చేశారు. ఈ నెల 7...
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులే కాకుండా రాజకీయనాయకులు కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో...