బ్రెజిల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. ఈ ఘటనలో మరో 32 మంది గాయపడ్డారు. ఫుర్నాస్ సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు మోటార్ బోట్లలో...
మయన్మార్ బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. కరోనా వైరస్కు సంబంధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు గతంలో కూడా కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. అక్రమంగా దిగుమతి...
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటలు పరస్పరం భార్యలను మార్చుకుంటూ సెక్స్ కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంలో కేరళలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోన్న ఈ భార్యల స్వాపింగ్...
జల్లికట్టు ఆటకు తమిళనాడు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొవిడ్ మార్గదర్శకాలను తప్పకుండా...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో 400 మందికి పైగా సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 31 నుంచి...
దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, సరిహద్దు సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్స్తోపాటు 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్కి,...
పంజాబ్ అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ .. సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ మరో ప్రచార కమిటీ కన్వీనర్ కు ఎన్నికల బాధ్యతులు అప్పగించింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ చేజారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు...
తాజాగా.. వియత్నాం నుండి దిగుమతి చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్లో కరోనావైరస్ నమూనాలను కనుగొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చైనా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.. డ్రాగన్ ఫ్రూట్ పై చైనా ఈనెల 26వరకూ నిషేధం...
గోవా స్వతంత్ర ఎమ్మెల్యే ప్రసాద్ గాంకర్ తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో పాటు తాను కాంగ్రెస్లో చేరతున్నట్లు ప్రకటించారు. సంగం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తన రాజీనామాను గోవా శాసనసభ స్పీకర్కు...
అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. న్యూయార్క్లోని బ్రాంక్స్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో 9 మంది చిన్నారులు సహా 19...