శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదినం సందర్భంగా దాసరి కిట్టు ఆధ్వర్యంలో రెడ్ బిల్డింగ్ చౌరస్తా దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బీ. పద్మ వెంకట్ రెడ్డి, చుక్క జగన్, బాలరాజు, మిరియాల శీను, ఏడేల్లీ బాలు, నర్సింగ్ రావు, నాగేష్, సురేష్, భార్గవ్, వినోద్, సతీష్, హరి, సాయి కుమార్, నాని, సాయి చరణ్, అనిల్, వారి కుటుంబ సభ్యులు దాసరి సాయి, దాసరి భవాని, దాసరి రాణి తదితరులు పాల్గొన్నారు.