35.2 C
Hyderabad
April 20, 2024 17: 39 PM
Slider ఆధ్యాత్మికం

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం

#ayyappa

శబరిమలలోని అయ్యప్పస్వామి దేవాలయం తెరుచుకున్నది.  ఈ ఉదయం 5 గంటలకు ప్రధాన తంత్రి కందరారు రాజీవరు సమక్షంలో గర్భగుడి తలుపులు తీశారు.  ఈ నెల 17వ తేదీ నుంచి మండలం-మకరవిలక్కు సీజన్‌ ప్రారంభం కానుండడంతో భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. డిసెంబరు 27న 41 రోజుల మండల పూజ ముగియనుంది. మూడు రోజుల పాటు తలుపులు మూసివేసిన అనంతరం మకరవిలక్కు యాత్ర కోసం డిసెంబరు 30న మళ్లీ తెరుస్తారు. జనవరి 14న మకరవిలక్కు పూజ జరుగుతుంది. జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.

Related posts

అట్టహాసంగా ప్రారంభమైన “ఓ తండ్రి తీర్పు” చిత్రం

Bhavani

జూపల్లి…. భీరం వర్గీయులు ఢీ అంటే ఢీ

Satyam NEWS

వన్డే కెప్టెన్సీ నియామకంపై బీసీసీఐ దృష్టి..

Sub Editor

Leave a Comment