39.2 C
Hyderabad
March 29, 2024 16: 43 PM
Slider హైదరాబాద్

బీ-ఫాం గ‌డువు పొడిగించిన ఈసీ

Parthasathi-SEC

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే 1893 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్ వేయ‌గా, 68 నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ‌కు గురైన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో మిగ‌తా అభ్య‌ర్థుల బీ-పాంల అంద‌జేత శ‌నివారం సాయంత్రం వ‌ర‌కూ విధించిన గ‌డువును ఎన్నిక‌ల క‌మిష‌న్ పొడిగించింది. అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఉండ‌డంతో గ‌డువును పొడిగిస్తున్న‌ట్లు పేర్కొంది. కాగా ఆదివారం సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు బీ-ఫాం ఇచ్చేందుకు గ‌డువు పోడిగిస్తున్న‌ట్లు ఈసీ స్ప‌ష్టం చేసింది. బీ-ఫాం గ‌డువు పొడిగింపుతో మ‌రింత మంది అభ్య‌ర్థుల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాగా బీ-ఫాం అంద‌జేసిన అనంత‌రం అభ్య‌ర్థుల తుది జాబితాను ప్ర‌క‌టిస్తామ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి స్ప‌ష్టం చేశారు.

Related posts

టెన్త్ ప‌రీక్షా కేంద్రాల‌లో విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

Satyam NEWS

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

Murali Krishna

తెలుగుదేశం వాళ్లే మాపై దాడి చేశారు

Satyam NEWS

Leave a Comment