27.7 C
Hyderabad
March 29, 2024 03: 28 AM
Slider ముఖ్యంశాలు

దూరదర్శన్ వ్యూయర్ షిప్ లో ఊహించని పెరుగుదల

Ramayan

ప్రయివేటు ఛానెళ్లు ఎంత చించుకున్నా దేశంలో ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించింది దూరదర్శన్ ఛానెల్. ఏప్రిల్ 3న ముగిసిన వారాంతానికి బార్క్ విడుదల చేసిన వ్యూయర్ షిప్ రిపోర్టులో ఈ విషయం స్పష్టమైంది. దూరదర్శన్ ఈ సమయంలో దాదాపు 40,000 శాతం వ్యూయర్ షిప్ పెంచుకుంది. దీనికి ముఖ్యంగా రామాయణం పున: ప్రసారం చేయడమే కారణం.

ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా దూరదర్శన్ తన వీక్షకులను రామాయణం పున: ప్రసారం చేసి విపరీతంగా పెంచుకుంది. లాక్ డౌన్ సమయంలో వ్యూయర్ షిప్ పెంచుకుందామని ఆశపడ్డ ప్రయివేటు న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ల ఆశలపై ఈ విధంగా దూరదర్శన్ నీళ్లు చల్లింది. రామాయణం, మహాభారతం టెలికాస్టు చేయడం ద్వారా దూరదర్శన్ లాక్ డౌన్ సమయంలో హీరోగా నిలిచింది.

Related posts

కొడుకును చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి

Satyam NEWS

ప్రజాదరణ తట్టుకోలేకనే దాడులు

Murali Krishna

మూడవసారి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ కావ‌డం ఖాయం

Satyam NEWS

Leave a Comment