నిత్య జనగణమన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆసక్తితో పాల్గొన్నారు. బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి జన్మ దినోత్సవ సందర్భంగా విశిష్ట అతిథిగా విచ్చేశారు. చుక్క జగన్, దత్తు ముదిరాజ్, జమ్మి చెట్టు బాలరాజ్, కోడూరి సురేష్, డి. సాయన్న, వెంకటేష్ ముదిరాజ్, తదితరులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసారు. అందరితో కలిసి జాతీయ గీతం ఆలపించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఇక్కడ జెండా ఎగురవేసి తన పుట్టిన రోజు సంబరాలను ప్రారంభించుకోడం గర్వంగా ఉందన్నారు. ఇది సరికొత్త అనుభవాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నేలంటి మధు, క్రాంతి మల్లాడి, ఎం.కె. శ్రీనివాస్, ప్రసాద్ దుబే, స్థానిక విద్యార్థులు, బాలబాలికలు పాల్గొన్నారు. బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ బి పద్మ వెంకట్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన బిజెపి ఓబీసీ మోర్చా సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చిని రమేష్ .
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, బి.సంతోష్, మిరియాల శ్రీనివాస్, దేవరప్పల రమేష్, ఆంజనేయులు, వెంకటేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు. బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ బి పద్మ వెంకట్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియచేశారు బిజెపి ఓబీసీ మోర్చా సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చిని రమేష్ . ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, బి.సంతోష్, మిరియాల శ్రీనివాస్, దేవరప్పల రమేష్, ఆంజనేయులు, వెంకటేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట