37.2 C
Hyderabad
March 29, 2024 19: 50 PM
Slider సినిమా

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు సురుచి బాహుబలి కాజా బహుకరణ

#pragyajaiswal

తూర్పుగోదావరి జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారిని గౌరవించే సురుచి సాంప్రదాయంలో భాగంగా ఈరోజు కాకినాడ విచ్చేసిన అఖండ మూవీ హీరోయిన్  ప్రగ్య జైస్వాల్ కు బాహుబలి కాజా బహూకరించారు. హీరోయిన్  ప్రగ్య జైస్వాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి సురుచి గురించి వివరించి బాహుబలి కాజాను అందజేసి శాలువాతో సత్కరించారు.  జైస్వాల్ మాట్లాడుతూ తాపేశ్వరం కాజా గురించి విన్నాను అది ఇప్పడు చూస్తున్నాను అని అన్నారు.  ఇంత పెద్ద బాహుబలి కాజాను చూడడం ఇదే మొదటిసారి అన్నారు.

Related posts

ఏపిలో టెన్త్ పరీక్షలు రెండు వారాలు వాయిదా

Satyam NEWS

ప్రజావాణి సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

Satyam NEWS

మోటార్ సైకిల్ పై నుండి పడి యువతి మృతి

Satyam NEWS

Leave a Comment