27.7 C
Hyderabad
April 26, 2024 04: 01 AM
Slider ఖమ్మం

తమ్మినేని హత్యకేసులో 9మందికి బెయిల్  

ఖమ్మం జిల్లాలో సంచలనం కలిగించిన టి‌ఆర్‌ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో 9 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 10 మంది నిందితులలో తమ్మినేని కోటేశ్వరరావుకు మాత్రం బెయిల్ నిరాకరించింది. కోటేశ్వరరావు సి‌పి‌ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కు సోదరుడు కావటం విశేషం. కాగా బెయిల్ పై బయటకు వచ్చిన వారికి సి‌పి‌ఎం వాయకులు ప్రత్యేక భద్రత కల్పించేందుకు సన్నద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.  తమ్మినేని స్వగ్రామo ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లి లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related posts

పంచాయితీరాజ్ వ్యవస్థలో దొంగలు పడ్డారు

Bhavani

యాదగిరి గుట్టలో విషాదం: భవనం నేల కూలి నలుగురి మృతి

Satyam NEWS

భారత్ లో రైతుల ఆందోళనపై బ్రిటన్ లో చర్చ

Satyam NEWS

Leave a Comment