37.2 C
Hyderabad
April 19, 2024 11: 57 AM
Slider ప్రత్యేకం

రఘురామకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

#Raghurama

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయనపై రాజద్రోహం నేరం కేసు పెట్టారు.

గుంటూరు సిబిసిఐడి పోలీసులు రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసి మంగళగిరి తీసుకువెళ్లారు.

అక్కడ లాకప్ లో ఆయనపై దాడి జరిగిందనే విషయం కూడా ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టులో స్పష్టం అయింది.

ఈ నేపధ్యంలో వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరన్, బి ఆర్ గవేరిలు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.  

Related posts

గీతాంజలి సినిమాతో పోల్చడం హ్యాపీ గా ఉంది: తమన్నా

Bhavani

కాశ్మీర్ ను ఆఫ్ఘనిస్థాన్‌ లా మార్చిన బీజేపీ నేతలు

Satyam NEWS

అన్ని శాఖల సమన్వయంతోనే ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment