బాలక్రిష్ణ నూతన చిత్రం వీరసింహరెడ్డి షూటింగ్ ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో ఈరోజు ఉదయం నుండి ప్రారంభించారు. అంతకుముందు డైరెక్టర్ గోపి చిత్ర బృందం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని షూటింగ్ ప్రారంభించారు. పలు కీలక సన్నివేశాలను పెన్నహోబిలం చుట్టుపక్కల ప్రాంతాల్లో డైరెక్టర్ గోపి చిత్ర యూనిట్ చిత్రీకరించారు. షూటింగ్ చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సలహాదారులు, కార్పోరేషన్ ఛైర్మన్లలో ఏ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. దేనికైనా హద్దులుంటాయి. ఆ హద్దులు దాటి వెళ్తున్నారు.