27.7 C
Hyderabad
April 24, 2024 07: 39 AM
Slider ముఖ్యంశాలు

మావోయిస్టు పార్టీ పై మరో ఏడాది నిషేధం

#Y S Jagan

రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల పై మరో ఏడాదిపాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఏడాది అగస్టు 17 తేదీ నుంచి ఏడాది పాటు ఈ నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివల్యూషనరి డెమొక్రటిక్ ఫ్రాంట్ పైనా మరొక ఏడాది పాటు నిషేధం పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ భద్రతా చట్టం 1992 ప్రకారం ఈ నిషేధ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

పేదలకు ఆహారం అందించిన మాధవరం రంగారావు యువసేన

Satyam NEWS

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి

Satyam NEWS

గ్రీన్ ల్యాండ్ స్కూల్ విద్యార్థులకు గణిత ప్రతిభ బహుమతులు

Satyam NEWS

Leave a Comment