28.7 C
Hyderabad
April 25, 2024 03: 50 AM
Slider హైదరాబాద్

ఆటో కార్మికులకు నిత్యావసరాలు పంచిన బండారు

#Bandaru Laxmareddy

లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ఉప్పల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ          సీనియర్ నాయకులు, బి.ఎల్. ఆర్. చారిటబుల్ ట్రస్టు అధినేత బండారు లక్ష్మారెడ్డి నేడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సైనిక్ పురి లోని తన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

లాక్ డౌన్ లో ఎవరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో బండారు లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు. చర్లపల్లి   ఆటో కార్మికుల  అధ్యక్షుడు బాలారాజు ఈ సందర్బంగా  మాట్లాడుతూ మానవతా దృక్పథంతో నిత్యవసర వస్తువులు అందజేసిన  లక్ష్మా రెడ్డి  కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మేమురి మహేష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు బైరి నవీన్ గౌడ్, ఇంద్రయ్య కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

అంగన్ వాడీ ఆయా నే అమ్మగా మారి…

Satyam NEWS

‘ప్రేమిస్తే’ మూవీకి 17 ఏళ్లు

Satyam NEWS

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Satyam NEWS

Leave a Comment