శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈనెల 28వ తేదీ నుండి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నాడు దేవస్థానంలో “బంగారు గరుడోత్సవం” నిర్వహించారు.
ఈ బంగారు గరుడోత్సవం సేవా కార్యక్రమం లో మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు, పీపుల్స్ లీడర్ ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
వెంకటగిరి సామాన్యుడు