36.2 C
Hyderabad
April 25, 2024 22: 54 PM
Slider జాతీయం

బంగ్లాదేశ్‌లో రెండు పడవలు ఢీ: 26మంది దుర్మరణం

bangladesh boat accident padma river 26 dead


బంగ్లాదేశ్‌లో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో 26 మంది దుర్మరణం పాలయ్యారు. సోమవారం బంగ్లాదేశ్ లోని షిబ్‌చర్ పట్టణ సమీపంలోని పద్మానదిలో రెండు ఇసుక పడవలు ఢీకొట్టడం తో 26 మంది నదిలో పడి మునిగి మృత్యువాత పడ్డారు.పడవల్లో ఘటన సమయం లో పడవలో 31 మంది ఉండగా, వారిలో ఐదుగురిని కాపాడామని బంగ్లాదేశ్ పోలీసు చీఫ్ మీరజ్ హోసేన్ చెప్పారు.అగంరిబాన్ శాఖ, పోలీసులు నదిలో మునిగిన వారి కోసం గాలింపు చేపట్టారు. పడవల నిర్వహణ సరిగా లేకపోవడం, ఎక్కువ మంది పడవలో ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు చెప్పారు.

Related posts

మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్ర‌భుత్వం ప్రొత్స‌హం

Satyam NEWS

అందరూ తాగండి, తాగించండి ఆరోగ్య ద్రావకం నీరా

Satyam NEWS

చంద్రబాబు సెకండ్‌ బౌన్సర్‌.. జగన్‌ హిట్‌ వికెట్‌..?

Satyam NEWS

Leave a Comment