37.2 C
Hyderabad
March 29, 2024 20: 28 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

బ్యాంకుల సమ్మె వాయిదా

PUBLIC-SECTOR-BANKS-INDIA

బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె వాయిదాపడింది. బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈ నెల 26 నుంచి 27 వరకు సమ్మె చేయాలని యోచించిన నాలుగు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఇచ్చిన హామీతో మెత్తపడ్డారు. ఈ విలీనంతో ఎదురవనున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కుమార్ హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేయాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి

Related posts

ప్రభుత్వ 108 వాహనాన్ని మంజూరు చేయాలి

Satyam NEWS

కుప్పంలో పేదల ఇళ్ల కూల్చివేతపై చంద్రబాబు ఆగ్రహం

Satyam NEWS

అయ్యా కొప్పుల వెంకట్రామయ్యను కాపాడండి

Satyam NEWS

Leave a Comment