39.2 C
Hyderabad
March 29, 2024 13: 21 PM
Slider విశాఖపట్నం

యుద్ధప్రాతిపదికన బీచ్‌ కారిడార్ ప్రాజెక్టు:సీఎం జగన్‌ ఆదేశం

#CMJagan

విశాఖపట్నంలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం, బీచ్‌ కారిడార్‌, విశాఖకు పోలవరం జలాల తరలింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డు విస్తరణ,భీమిలి-భోగాపురం బీచ్‌ రోడ్డు నిర్మాణంపై చర్చించారు.

బీచ్‌ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలని సీఎం చెప్పారు. భీమిలి-భోగాపురం రోడ్డుకు రూ.1,167 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జగన్ ఆదేశించారు.

Related posts

అదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ ను పునరుద్ధరించాలి

Satyam NEWS

జీవీఎంసీ కమిషనర్ సృజన అర్ధరాత్రి బదిలీ

Satyam NEWS

రసాభాసగా మారిన మూవీ ఆర్టిస్టుల డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment