27.7 C
Hyderabad
April 20, 2024 00: 26 AM
Slider ఆధ్యాత్మికం

బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

#Anjaneyaswamy

దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన నడిగడ్డలో వెలసిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఏట మే నెలలో వైభవంగా జరుగుతాయి పుణ్యక్షేత్రం 44 నంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో

ఉత్తరవాయిని అయిన కృష్ణా నది ఒడ్డున ఉండటంతో బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు జాతర నెల రోజులపాటు జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య నిర్వహిస్తారు

Related posts

వార్నింగ్ లెటర్ :భోపాల్ ఎంపీ కి అనుమానాస్పద లేఖ

Satyam NEWS

గ్రహణ సమయంలో అల్పాహారం.. జనవిజ్ఞాన వేదిక ప్రయోగం..

Satyam NEWS

పెద్దోడి రాజ్యం పోవాలి… పేదోడి రాజ్యం రావాలి…

Satyam NEWS

Leave a Comment