దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన నడిగడ్డలో వెలసిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఏట మే నెలలో వైభవంగా జరుగుతాయి పుణ్యక్షేత్రం 44 నంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో
ఉత్తరవాయిని అయిన కృష్ణా నది ఒడ్డున ఉండటంతో బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు జాతర నెల రోజులపాటు జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి రథోత్సవాన్ని అశేష భక్తజనం మధ్య నిర్వహిస్తారు