28.7 C
Hyderabad
April 17, 2024 03: 27 AM
Slider వరంగల్

మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ: 25 కేజీల బియ్యం అందజేత

#mulugu

ములుగు జిల్లా జంగాల పల్లి  గ్రామం  నిరుపేద కుటుంబానికి చెందిన  కోరబోయిన నరసింహ రాములు  ఇటీవల అనారోగ్య కారణాలతో  మృతిచెందాడు. విషయం తెలుసుకున్న శుభకర కన్సల్టెన్సీ ములుగు,  ప్రొప్రైటర్  కూనూరు మహేందర్ గౌడ్ బుధవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని  అందించారు.  అనంతరం  మృతుని  కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం తో పాటు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో మృతుని భార్య  సమక్క,  కుమారుడు  కొరబొయిన రాజు తదితరులు ఉన్నారు.

Related posts

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిన హైకోర్టు

Satyam NEWS

టి.బి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment