సైబర్ నేరగాల్ల నుండి జాగ్రత్తగా మెలుగుతూ అప్రమత్తంగా ఉండాలని గురుకుల పాఠశాల విద్యార్థినిలతో అవగాహన సదస్సులు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఐనుల్ గ్రామం లో బుధవారం గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, స్థానిక పోలీసులు గ్రామపంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్లో జరుగుతున్న సైబర్ నేరగాల పట్ల ప్రమాంతంగా ఉండాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చరవానీలు వాడేటప్పుడు అప్రమత్తతో ఉండాలని, ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని తమ ఫోన్లు వాడుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.