34.2 C
Hyderabad
April 19, 2024 19: 45 PM
Slider రంగారెడ్డి

సైబర్ నేరగాళ్ళనుండి జాగ్రత్త వహించండి

#cybercrime

సైబర్ నేరగాల్ల నుండి జాగ్రత్తగా మెలుగుతూ అప్రమత్తంగా ఉండాలని గురుకుల పాఠశాల విద్యార్థినిలతో అవగాహన సదస్సులు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఐనుల్ గ్రామం లో బుధవారం గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, స్థానిక పోలీసులు గ్రామపంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో ఆన్లైన్లో జరుగుతున్న సైబర్ నేరగాల పట్ల ప్రమాంతంగా ఉండాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

చరవానీలు వాడేటప్పుడు అప్రమత్తతో ఉండాలని, ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని తమ ఫోన్లు వాడుకోవాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related posts

68వ పొట్టి శ్రీ‌రాములు వ‌ర్థంతి

Sub Editor

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

Satyam NEWS

కామారెడ్డి జిల్లాలో సాదాసీదాగా గణతంత్ర వేడుకలు

Satyam NEWS

Leave a Comment