నగరంలో దివిటీలొకవైపు…కాగడాలు మరోవైపు
విద్యలనగరమైన విజయనగరం లో సాయం సంధ కాస్త…వేడితో రగిలింది…అదీ హిందూ ధర్మ రక్షణ సమతి కాగడాలతో ఒకవైపు, ఎర్రటిదివిటీలతో స్టూడెంట్ విద్యార్ధి సమాఖ్య ఒకవైపు…పోటాపోటీ గా ప్రదర్శనలు నిర్వహించాయి.మార్చి 23 భగత్ సింగ్, రాజ్ గురు ,సుఖదేవ్ ల బలిదానం… గుర్తు చేస్తూ…విజయనగరం కోట జంక్షన్ వద్ద..పోటాపోటీగా ఎస్ఎఫ్ఐ ,హెచ్ డీ.ఎస్ లు కాగడాల ప్రదర్శన చేసారు. ఒకళ్ళు గంపస్తంభం వరకు ర్యాలీ గా కొనసాగితే మరొకరు కంటోన్మెంట్ ఎస్.బీ.ఐ హనుమాన్ జంక్షన్ వరకు ర్యాలీ లు నిర్వహించాయి.