వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేలా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను బోధిస్తామని విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ వెల్లడించారు. 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో , 9 నుంచి 12వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్గా భగవద్గీతను ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.
previous post