39.2 C
Hyderabad
March 29, 2024 15: 33 PM
Slider ఆధ్యాత్మికం

అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో భీష్మ ఏకాదశి

#AnnavaramTemple

భీష్మ ఏకాదశి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వైభవంగా జరుగుతున్నాయి.

అన్నవరం సత్యదేవుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు సత్యదేవుడిని దర్శించుకుంటున్నారు.

రాత్రి 11 నుండే వ్రతాలు చేయించుకునే భక్తులకి టిక్కెట్లు విక్రయించారు.

ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు తాకిడి నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు.

Related posts

ముగిసిన యోగ‌వాశిష్ట శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్ర పారాయ‌ణం

Satyam NEWS

ఓ మహిళా నీకు వందనం

Satyam NEWS

జీవి ఫుట్ బాల్ కుంభకోణం పై విచారించాలి

Bhavani

Leave a Comment