కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల నూతన ఎస్సైగా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో తన వంతు కృషి చేస్తానని పేకాట జూదం లాంటి వాటిని సహించేది లేదన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడిన చో నేరుగా తమకు సమాచారం ఇవ్వాలని సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.అందుకుగాను మండల ప్రజలు పోలీసులు వారికి సహకరించాలని ఆయన అన్నారు.
సత్యం న్యూస్ జుక్కల్