32.2 C
Hyderabad
March 29, 2024 21: 29 PM
Slider మహబూబ్ నగర్

ఏబీఎస్ వృద్ధాశ్రమంలో భూషణ్ రాజు జన్మదిన వేడుకలు

#Old Age Home

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రజల భాగ స్వామ్య సమస్త పి.బి.ఎస్ వృద్ధాశ్రమంలో నేమ్స్ నెఫ్రాలజీ హెచ్ ఓ డి డాక్టర్ భూషణ్ రాజు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గా పిబిఎస్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి  వృద్ధులకు పండ్లు దుప్పట్లను నిర్వాహకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటయ్య మాట్లాడుతూ వృద్ధులకు అన్ని రకాల వస్తువులు కల్పించడంతోపాటు వారిని అన్ని విధాలుగా వసతులు కల్పించి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటయ్య మేనేజర్ మల్లేష్ కౌన్సిలర్ పరుశురాం వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం

Satyam NEWS

ఏపీ కేబినెట్ పూర్తిగా పునర్వ్య వస్థీకరణ: తెరపైకి కొత్త పేర్లు

Satyam NEWS

అత్యంత వీర విధేయుల పనితీరే బాగాలేదు

Satyam NEWS

Leave a Comment