30.7 C
Hyderabad
April 24, 2024 01: 10 AM
Slider కడప

దాడులు చేసే సంస్కృతిని బీజేపీ సహించదు…

#nagoturameshnaidu

ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, నాయకుల మీద దాడులు చేసే సంస్కృతిని బీజేపీ సహించదని కడప జిల్లా రాజంపేట కు చెందిన రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ట్విటర్ వేదికగా ఖండించారు.

ఆంధ్ర రాష్ట్రంలో ఏకకాలంలో పలు తెలుగుదేశం కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తల దాడులనేపధ్యంలో ఆయన స్పందించారు.ప్రతిపక్షాలు చేసే విమర్శలను సహించలేని మనస్తత్వం ప్రజాస్వామ్యానికి చేటని,రాజరికంలో లేము అన్న విషయం వైసీపీ మరచిపోతుందని అన్నారు.

Related posts

నల్ల పోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

Bhavani

అదానీ షేర్ల పతనంపై నిపుణుల కమిటీ

Satyam NEWS

మారిన వాతావరణం.. ఎండకు బదులు వాన..ఎక్కడంటే…?

Satyam NEWS

Leave a Comment