33.2 C
Hyderabad
April 26, 2024 03: 00 AM
Slider అనంతపురం

బిజెపి కార్యకర్తలపై పోలీసుల తీరు పట్ల ఖండన

#vishnu 20

చరిత్రలో చాలా మంది పోలీసులను అడ్డుపెట్టుకొని రాజ్యాధికారాన్ని కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలు వికటించి ప్రతిపక్షంలో కూర్చున్న విషయాన్ని సియం జగన్ మరచిపోవద్దని భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ ప్రభుత్వం నేడు రాష్ట్రంలో విద్యార్థులు, యువజన సంఘాలు చేస్తున్న ప్రజా ఉద్యమాలను సహించలేక పోతోందని ఆయన అన్నారు. లాఠీలు, తూటాలతో విద్యార్థి, యువజన ఉద్యమాలను ఆపలేరని, ఇది చరిత్ర చెబుతున్న నిజమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో  బిజెపి యువమోర్చా కార్యకర్తలపై పోలీసుల చర్యను, వ్యవహరించిన తీరును రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు.

Related posts

ప్రతి ఒక్కరు మెచ్చే “ఇద్దరు”: సోని చరిష్టా

Satyam NEWS

నరసరావుపేట నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు

Satyam NEWS

కొల్లాపూర్ రేషన్ షాప్ లపై స్టేట్ విజిలెన్స్ అధికారుల దాడులు

Satyam NEWS

Leave a Comment