30.7 C
Hyderabad
April 17, 2024 02: 31 AM
Slider నల్గొండ

నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి

#BJPSuryapet

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం  మూసి ఒడ్డు సింగారం గ్రామంలో గత  మూడు రోజుల నుంచి వచ్చిన వర్షానికి పంట నష్టపోయిన రైతుల పొలాలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి   పరిశీలించారు.

పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన బొబ్బ భాగ్యరెడ్డి  సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు వెంటనే న్యాయం చేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Related posts

ఇంత జరిగిన తర్వాత ఇప్పుడా మద్దతు ఇచ్చేది?

Satyam NEWS

కొయ్యలగూడెం వద్ద ఆర్ టిసి బస్సు, లారీ ఢీ

Bhavani

సింహా వాహనంపై మత్సావతార శ్రీ సౌమ్యూనిగా భక్తులకు దర్శనం

Satyam NEWS

Leave a Comment