28.7 C
Hyderabad
April 25, 2024 05: 57 AM
Slider ప్రత్యేకం

తిరుపతి లోక్ సభ నుంచి బిజెపి అభ్యర్ధి కే అవకాశం

#PawanKalyan

తిరుపతి లోక్ సభ స్థానానికి బిజెపినే అభ్యర్ధిని నిలబెట్టనున్నది. ఈ మేరకు నేడు బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య ఒప్పందం కుదిరింది.

బిజెపి ఏకపక్షంగా అభ్యర్ధిని నిర్ణయించుకుంటున్నదని కినుక వహించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంత కాలం బిజెపి అభ్యర్ధి పోటీ కి అంగీకరించలేదు.

దాంతో చాలా కాలంగా విషయం పెండింగ్ లో ఉంది. తాజాగా జరిగిన సమావేశంలో ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.

గతంలో తిరుపతి లోక్ సభ కు ఎన్నికలు జరిగినప్పుడు బిజెపి కన్నా జనసేనకే ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఇప్పుడు బిజెపికే ఆ స్థానాన్ని ఇచ్చేందుకు జనసేన అంగీకరించింది.

Related posts

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా వైద్య అధికారి

Satyam NEWS

“పెన్సిల్ పరిశ్రమ” తో ప్రగతిపథంలో పయనిస్తూ

Satyam NEWS

రాష్ట్ర వ్యాప్తంగా మాలలను చైతన్యం చేయాలి

Satyam NEWS

Leave a Comment