36.2 C
Hyderabad
April 16, 2024 22: 14 PM
Slider జాతీయం

లోక్ సభ ఎన్నికలకు బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ల నియామకం

#jpnadda

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ కు తప్ప దాదాపు అన్ని రాష్ట్రాలకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి, కో-ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ హర్యానాకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పంజాబ్-చండీగఢ్‌కు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండే పశ్చిమ బెంగాల్ ఇంచార్జిగా నియమితులయ్యారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా సంబిత్ పాత్రను నియమించారు. తెలంగాణ రాష్ట్రానికి తరుణ్ చుగ్ కొనసాగుతారు.

Related posts

రైస్ మిల్లు కార్మిక కుటుంబాలకు యాజమాన్యం అండగా నిలవాలి

Satyam NEWS

జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్‌.పి.ల‌తో నూతన ఎస్ ఇ సి వీడియో కాన్ఫ‌రెన్స్

Satyam NEWS

*అభిమానం హద్దులు దాటితే?

Bhavani

Leave a Comment