ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలకు తమ పార్టీ ఇన్ఛార్జిలను ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ భావిస్తోంది.
ఏ జిల్లాలకు ఎవరు?
- పార్వతీపురం – ప్రకాశ్ రెడ్డి
- అరకు – పరశురామరాజు
- శ్రీకాకుళం – విజయానంద రెడ్డి
- విజయనగరం- రామరాజు
- విశాఖపట్నం – పుట్ట గంగయ్య
- అనకాపల్లి – మాలకొండయ్య
- కాకినాడ – కోడూరు లక్ష్మీనారాయణ
- అమలాపురం – రామ్మోహన్
- రాజమండ్రి – కృష్ణ భగవాన్
- నరసాపురం – డాక్టర్ ఉమామహేశ్వర్ రాజు
- ఏలూరు- శ్రీమతి రేలంగి శ్రీదేవి
- మచిలీపట్నం – కపర్ది
- విజయవాడ – నర్సింగరావు
- గుంటూరు- నీలకంఠ
- నరసరావుపేట – గాజుల వెంకయ్య నాయుడు
- బాపట్ల – అడ్డూరి శ్రీరామ్
- ప్రకాశం – సురేందర్ రెడ్డి
- నెల్లూరు – కోలా ఆనంద్
- తిరుపతి -కందుకూరి సత్యనారాయణ
- రాజంపేట – చంద్రమౌళి
- చిత్తూరు – రఘురామిరెడ్డి
- కడప – వెంకటేశ్వర రెడ్డి
- హిందూపూర్ – నాగోతు రమేశ్ నాయుడు
- అనంతపూర్ – శ్రీనాథ్ రెడ్డి
- కర్నూల్ – అంకాల్ రెడ్డి
- నంద్యాల – పోతుకుంట రమేశ్ నాయుడు