27.7 C
Hyderabad
April 18, 2024 10: 39 AM
Slider విజయనగరం

పీడీఎస్ సరుకు అక్రమ సరఫరా ను అడ్డుకున్న విజయనగరం బీజేపీ

#rationshop

విజయనగరం జిల్లాలో బీజేపీ శాఖ… ఇసుమంతైనా ప్రభుత్వ విధానాల అమలులో లోపాలున్నా ఎండగట్టే పనిలో పడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో డాబా గార్డెన్స్ వద్ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విధానం ద్వారా అందుతున్న బియ్యం పంపిణీ అక్రమంగా రవాణా జరుగుతోందని తెలుసుకున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని నేతృత్వంలో కమలనాథులు సదరు షాపు పై దాడి చేసారు. అక్కడే అక్రమరవాణాను అడ్డుకుని నినాదాలు చేసారు. తక్షణమే ఎమ్మార్వో ప్రభాకరరావు ఘటనా స్థలికి రావాలని బీజేపీ నేత రెడ్డి పావని డిమాండ్ చేసారు.

Related posts

ఇన్ ఫ్లూయన్షియల్: అత్యాచారం చేసి ఆసుపత్రిలో రెస్టు

Satyam NEWS

ములుగు లో అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ సమావేశం

Satyam NEWS

సోషల్ మీడియా ద్వారా విషప్రచారాన్ని తిప్పి కొడతాం

Satyam NEWS

Leave a Comment