తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం హుజూరాబాద్ లోని బూత్ నెంబర్ 43లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఈటెల రాజేంద్ర గెలుపు కోసం ఇంటింటికి తిరిగి బిజెపికి ఓటు వేయాలని, ఈటెల రాజేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు , హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ చేతన హరీష్ , వినాయక్ నగర్ డివిజన్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి , రామంతపూర్ డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్రావు , మేడ్చల్ జిల్లా obc ప్రధాన కార్యదర్శి రేవు నరసింహ కురుమ, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకురి కుమారస్వామి, ఉలుగొండ నారాయణదాసు, రామ్ ప్రదీప్, ప్రచార కార్యక్రమం లో ఇంటింటికి తిరిగి ప్రారంభించడం జరిగింది.