Slider ప్రత్యేకం

భారత్ లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ బస్సు

భారత్ లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో ఈ-బస్సులను ఒలెక్ట్రా సంస్థ ప్రవేశపెట్టనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఈ బస్సులను ఆ సంస్థ ఆవిష్కరించింది. బ్లేడ్ బ్యాటరీల్లో పొగ, మంటలు వచ్చే అవకాశం ఉండదని ఒలెక్ట్రా చైర్మన్ కేవీ ప్రదీప్ తెలిపారు. ఒకసారి చార్జ్ చేస్తే బస్సు 400 కి.మీ వెళ్తుందని పేర్కొన్నారు.

Related posts

పవన్ కల్యాణ్ వస్తున్నా పారిశుద్ధ్యం పట్టించుకోరా?

Satyam NEWS

గండి వీరాంజనేయ స్వామి మూల విరాట్టు దర్శనం ఈ నెల 27 వరకే..!!

Satyam NEWS

పొంగులేటికి డబుల్ ధమాకా

mamatha

Leave a Comment