35.2 C
Hyderabad
April 20, 2024 15: 33 PM
Slider ఖమ్మం

బ్రాహ్మణ స్మార్త , వేద విద్యార్థులకు రగ్గులు పంపిణీ

#bhadrachalam

భద్రాచలంలోని అంబాసత్రంలో వేద , స్మార్త విద్యార్థులకు , బ్రాహ్మణులకు భద్రాచలం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారస్తుల సహకారంతో మంచి 31 రగ్గులను బుధవారం పంపిణి చేశారు. ఇందులో 11 రగ్గులని ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కంభంపాటి సురేష్ కుమార్ తన తండ్రి స్వర్గీయ కంభంపాటి వెంకటేశ్వర్లు పేరు మీద వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ , సీనియర్ జర్నలిస్ట్ కోన ఆనంద్ కుమార్ శర్మ , గీతాంజలి హోటల్ యజమానులు శ్రీనివాస్ , చిట్టిబాబు , పాలిటెక్నిక్ కాలేజీ సూరిబాబు , ఉప్పాడ.ప్రసాద రెడ్డి , ట్రావెల్స్ యజమాని శ్రీనివాస్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు , బ్రాహ్మణులు వీరిని ఆశీర్వదించారు.

Related posts

జనసేన అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు

Satyam NEWS

ఓటర్ పాత్ర కీలకం

Bhavani

చంద్రబాబు వేలుకు ఉంగరం…. ఎందుకో వివరించిన అధినేత

Satyam NEWS

Leave a Comment