27.7 C
Hyderabad
April 24, 2024 09: 30 AM
Slider ప్రపంచం

బాడ్ టైం:టర్కీలో పడవ మునిగి 11 మంది జలసమాధి

boat accsident

19మందితో వెళుతున్న పడవ మునిగిన ఘటనలో 11 మంది వలసదారులుమృతి చెందారు. చనిపోయిన వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు.టర్కీ కోస్ట్ గార్డ్ అధికారుల సమాచారం ప్రకారం పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు జాతీయత మరియు వారి వివారాలు తెలియదాని అధికారులు పేర్కొన్నారు.

Related posts

టై అప్:అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో న్యూజిలాండ్

Satyam NEWS

రాజధాని గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

Satyam NEWS

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలను రానివ్వద్దు

Satyam NEWS

Leave a Comment