28.7 C
Hyderabad
April 20, 2024 09: 07 AM
Slider ముఖ్యంశాలు

శబరీ నదిలో మునిగిపోయిన లాంచీ

#Sabari River

తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు లోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ‌ మునిగి పోయింది. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం.

చీకటి కావటంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉంది. ఘటనా ప్రాంతానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు చేరుకుంటున్నారు.

Related posts

అన్ని ఏర్పాట్లు పూర్తి

Murali Krishna

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

Satyam NEWS

ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి

Satyam NEWS

Leave a Comment