34.2 C
Hyderabad
April 23, 2024 13: 36 PM
Slider జాతీయం

శబరిమలలో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

#Sabarimala Temple

శబరిమల ఆలయ పరిసర ప్రాంతంలో పేలుడు పదార్థాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్‌ఘాట్‌ వంతెన కింద మొత్తం 6 జిలెటిక్‌స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బాంబు స్క్వాడ్‌ సాయంతో అయ్యప్ప ఆలయ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మకరజ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చిన సంగతి తెలిసిందే. మకర జ్యోతి దర్శనం అనంతరం ఇవాళ్టి నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

Satyam NEWS

సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ ఆకస్మిక మృతి

Satyam NEWS

తొలి మహిళా పార్క్ ప్రారంభించే మహిళా మంత్రి

Satyam NEWS

Leave a Comment