32.7 C
Hyderabad
March 29, 2024 11: 40 AM
Slider హైదరాబాద్

కృష్ణా రెడ్డి నగర్ కాలనీ లో విస్తృత పర్యటన

#bontusridevi

చర్లపల్లి డివిజన్ కృష్ణా రెడ్డి నగర్ కాలనీ లో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ బుధవారం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ మేరకు కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కాలనీలో నూతన స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు.కొన్ని రోజుల క్రితం అమర్చిన లైట్లు కొన్ని పని చేయడం లేదు కాబట్టి వాటికి మరమ్మతులు చేసి, లేని చోట నూతన లైట్లు అమర్చాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ లు స్వరూప,రోహిత్,కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ నాయక్,సభ్యులు నాగరాజ్,విజయ్,సురేష్,శ్రీను, రాజేంద్ర,సురేష్,మధు,చంద్రశేఖర్, శ్రీరాములు,వెంకటేష్,వినోద్, ప్రశాంత్, శేఖర్, శంకర్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

గవర్నర్ తో ‘‘సై’’ అంటున్న అధికార పక్షం

Satyam NEWS

రెండు రోజులు రాయలసీమలో భారీ వర్షాలు

Satyam NEWS

రీస‌ర్వే తో భూముల‌కు శాశ్వ‌త హ‌క్కు

Satyam NEWS

Leave a Comment